భారీగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు
కొద్దిరోజులుగా పైపైకి ఎగ‌సిన బంగారం ధ‌ర‌లు భారీగా దిగివ‌చ్చాయి. ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో ఇవాళ‌ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కరోనా వైర‌స్‌ విజృంభిస్తుండటం, స్టాక్‌మార్కెట్ల కుదేలుతో గత కొద్దిరోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.  గత సెషన్‌ లో 10 గ్రాముల బంగారం  ఏకంగా రూ 47,327క…
పోలీస్‌ చేయి కొరికిన యువతి
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ నడుస్తున్నది. రోడ్డు మీదకు వచ్చినవారిని సరైన కారణం చెబితే పోలీసులు విడిచిపెడుతున్నారు. లేకపోతే కేసులు పెట్టి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ కారును ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించినందుకు ఓ యువతి పోలీస్‌తో గొడవకు దిగింది. అంతటి…
ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ.. రామ్ చ‌ర‌ణ్‌ తొలి ట్వీట్ ఇదే
ప్ర‌స్తుత జీవన విధానంలో సోష‌ల్ మీడియా పెద్ద‌పీట వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచంలో ఏ విష‌యం అయిన సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కి ఇట్టే చెరిపోతుంది. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. @AlwaysRam…
ప్రశాంత్‌ కిషోర్‌పై 420 కేసు నమోదు
రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు(420 కేసు) నమోదైంది. జేడీయూకు రాజీనామా చేసిన తర్వాత.. తాను ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ కార్యక్రమాన్ని కాపీ కొట్టారని బీహా…
అపరిచితుల ప్రయాణం
శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, ఇంద్రజ, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో గురుప్ప  పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురుపవన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జి.మహేష్‌ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నాయకానాయికలపై చిత్రీకరిం…
భారత జెర్సీ ధరించడం గొప్ప అనుభూతి: జహీర్‌
టీమిండియా మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తనకు…